ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి *బూత్ కమిటీ లే లక్ష్యంగా పనిచేయాలి.* *- గ్యార మల

Published: Monday January 09, 2023
బహుజన్ సమాజ్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిటీ అధ్యక్షులు వద్ధిగల్ల బాబు  ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు *మేతరి కుమార్  అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్  హాజరై..
ప్రతీ పథాధికారి మొదటగా ఒక బూత్ కమిటీ వేయాలని,
- వారంలో ఒకరోజు స్థానిక సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టాలని.
- పార్టీ ప్రచారం  కోసం సోషల్ మీడియా కన్వీనర్ ని నియమించి, గ్రామ గ్రామాన వాల్ రైటింగ్స్, స్టెన్సిల్స్ వేయించాలని.పార్టీ ఆదేశాలను తుచా తప్పకుండా పాటించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో..మున్సిపాలటీ కమిటీ సభ్యులు, జంతుక సైదులు , భూతం రమణ , ఎల్ రాజు , మరియు తుర్కయంజల్ సెక్టార్ అధ్యక్షులు మేతరి యాదగిరి, ఉపాధ్యక్షులు చెక్క శ్రీకాంత్, తొర్రూరు సెక్టార్ అధ్యక్షులు డప్పు గోవర్థన్,ఉపాధ్యక్షులు తిరుమల్, కమ్మగుడ సెక్టార్ అధ్యక్షులు లపంగీ రాజు , రాగాన్న సెక్టార్ అధ్యక్షులు నేనవాత్ మధు, ఉపాధ్యక్షులు బద్దులు శ్రీనివాస్,  కోహెడ ఉపాధ్యక్షులు ఎర్పుల రవి కుమార్, బీఎస్పీ నాయకులు జానీ తదితరులు పాల్గొన్నారు.