వికలాంగులకు ఉచిత బస్సు పాసుల క్యాంపు నిర్వహించారు

Published: Saturday July 02, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధివికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఎన్ పి ఆర్ డి అధ్వర్యంలో మంచాల్ మండలం మంచాల్ గ్రామంలో వికలాంగులకు ఉచిత బస్సు పాసుల క్యాంపు జిల్లా ప్రదాన కార్యదర్శి జేర్కోని రాజు ఎర్పాటు చేశారు ఈ క్యాంపు జిల్లా నాయకులు అశ్వాల బాల్ రాజ్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో దీల్ సుఖ్ నగర్ డిపో జి.య.స్ రెడ్డి సార్  మంచాల్‌ మండల నాయకులు బుచి రెడ్డి పాపి రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.