ఖమ్మంపాడు రైతు వెదిక లో ప్రసన్న అధ్యక్షతన రైతులతో సమావేశం

Published: Thursday February 25, 2021
మధిర ఫిబ్రవరి 24 ప్రజాపాలన ప్రతినిధి: రైతుల పంటల వివరాలు, సాగు, దిగుబడులు గురించి చర్చించిన సమావేశం. మండల ఉపాధ్యక్షుడు సామినేని సురేష్ మాట్లాడుతూ కెసిఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు రైతులందరికీ అని అన్నారు ఖమ్మంపాడు లో ఖరీఫ్, రబీ పంటల వివరాలపై చర్చ. ఈ కార్యక్రమంలో వైస్ mpp సామినేనిసురేష్ రైతు కన్వీనర్ k అప్పారావు, పీడికిటి సాంబశివరావు, పుచ్చకాయల సీతారామయ్య, బి సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.