సిపిఎం పార్టీ, నేతలు రైతులకు మద్దతుగా నిలిచారు
Published: Monday February 08, 2021
బాలాపూర్: ప్రజాపాలన న్యూస్;
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారి పై రైతన్నల కోసం సీపీఎం నేతలు బైటాయింపు... రైతు కు వ్యతిరేకంగా పెట్టిన బిల్లుకు నిరసనగా సీపీఎం , ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో లో రైతులకు మద్దతుగా సాగర్ రహదారిపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో సామేల్ మాట్లాడుతూ.... కేంద్రం రైతు లకు మద్దతుగా ఉండడం పోయి వ్యతిరేకంగా బిల్లును ఆమోదించడం విడ్డురంగా ఉందని అందర్నీ ఎద్దేవా చేశారు. రహదారుల మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంగం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి , సీపీఎం జిల్లా కొర్ కమిటీ సభ్యులు ,సమేల్, యాదయ్య, ఇబ్రహీంపట్నం మండల్ కార్యదర్శి సిహెచ్ జంగయ్య, వ్యవసాయ కార్మిక సంగం జిల్లా ఉపాధ్యక్షుడు అంజయ్య, సి ఐ టి యూ నాయకులు , బ్రాహ్మయ్య , సిహెచ్, నర్సింహ , ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి శంకర్, డివిజన్ కార్యదర్శి జగన్, ధర్మన్నగూడ సర్పంచ్ మండల బాషయ్య, నానక్ నగర్ సర్పంచ్ పెద్దలు, అనేక మంది రైతులు తదితరులు తెలిపారు.
Share this on your social network: