సురేఖ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు

Published: Monday February 14, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహింపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలో ఆదివారం రోజు చిత్తాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనైనది సురేఖ ఐ కేర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 80 మందికి ఉచితంగా, పరీక్షలు చేయనైనది, మందులు పంపణీ చేయడమైనది, పది మందికి ఆపరేషన్ అవసరమని డాక్టర్ నిర్ధారణ చేయనైనది డాక్టర్లు ఉమామహేశ్వర్ మరియు శ్రీ కల గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు మరియు వైద్య సిబ్బంది జహీర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.