ప్రభుత్వ భూములను కాపాడాలని తాసిల్దారును కలిసి వినతిపత్రం అందజేసిన చైర్పర్సన్ కొత్త ఆర్థిక
Published: Wednesday July 20, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ రెవెన్యూ పరిధిలో 338 లోగల కొత్తచెరువు మరియు మంగళపల్లి రెవెన్యూ లో గల పలు ప్రభుత్వ భూములను కబ్జాదారుల కూరల్లో చిక్కిన భూములను కాపాడగలరని ఇబ్రహీంపట్నం తాసిల్దార్ ను కలిసి స్థానిక ప్రజలతో కలిసి వినతిపత్రం మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ గ్రామస్తులు అందించారు.
Share this on your social network: