డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ, ఏమయే మంత్రిగారు
Published: Thursday June 17, 2021
జిన్నారం, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : సంగారెడ్డి జిల్లాలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ, ఏమయే ముఖ్యమంత్రి అని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నిరూడి వీరస్వామి అన్నారు.ఆయన మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని, కాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్న కాలం గడుపుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆర్ధికమంత్రి తన్నీరు హరీష్ రావు డబల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Share this on your social network: