వాహన చోదకులకు నిబంధనలు పాటించాలి. కవ్వాల్ టైగర్ జోన్ ఎఫ్ డి వో మాధవరావు

Published: Wednesday September 21, 2022
జన్నారం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో వేగము 30 వాహనాలు లోపు వెళ్లాలని  ఎఫ్ డి వో మాధవరావు  అన్నారు.మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కవ్వాల్ టైగర్ జోన్ రహదారి రోడ్డు తాళ్లపేట్ రెంజ్, జన్నారం రెంజ్, ఇందన్ పల్లి రెంజ్ లలో నాగబంధీ నిర్వహించామని, ముప్పది కీ,మీ స్పీడ్ మెయింటైన్ కు సంబంధించిన దాని వాహన దారులకు తెలియాజేశామని పేర్కొన్నారు. ఇరువైపులా పది మీటర్ల లోపు విలైన్స్ కనపడేటట్లు ఎర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యాక్రమంలో
 తాళ్లపేట్, జన్నారం, ఇందన్ పల్లి ల రేంజ్ ఎఫ్ అర్ వో, వాహన దారులు, తదితరులు, పాల్గొన్నారు.