తాండూర్ ప్రజాపాలన ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం
Published: Friday March 03, 2023
పెట్టిన గ్యాస్ ధరలకు నిరాశనగ ఈనెల మూడవ తేదీ శుక్రవారం రోజున భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు ధర్నా కార్యక్రమాన్ని తాను నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రాల్లో చేయనున్నారు .ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి హాజరవుతున్నట్లు ప్రకటించారు పెంచిన గ్యాస్ ధరలకు నిరాశనగ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిధానాలకు అత్యధిక వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొంటున్నట్లు తెలిపారు.
Share this on your social network: