బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి ప్రజాపాలన విలేకరి
Published: Tuesday November 08, 2022
శంకరపట్నం నవంబర్ 07
శంకరపట్నం మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో ఓరుగంటి యువసేన నాయకుల అధ్వర్యంలో దేవునూరి అంకూస్
(నేటిదాత్రి)పాత్రికేయుడి తండ్రి దేవునూరి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ కన్నాపూర్ లో వారి గృహమునందు కుటుంబాన్ని కలిసి పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో దొంగల రాములు,చెరుకు శివప్రసాద్,బాడిశ శ్రీధర్, టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: