ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో సిసి రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్ చెరుకూరి అం

Published: Wednesday August 11, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 10, ప్రజాపాలన ప్రతినిధి : పోల్కంపల్లి లో సర్పంచ్ అమాట్లాడుతూ గ్రామంలో మరింత అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తానని ఆమె అన్నారు సిసి రోడ్లు వేసే సందర్భంలో గ్రామంలో పదిలక్షల ఖర్చుతోటి సిసి రోడ్లు వేస్తున్నామని రెండో వార్డు ఐదోవ వార్డు ఆరో వార్డు సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతున్న మని ఆమె తెలిపారు పల్లె ప్రకృతి స్మశాన వాటికలు అండర్ డ్రైనేజీ ఇలాంటివెన్నో కార్యక్రమంలో మా గ్రామంలో చేయడం జరిగింది ఇందులో భాగంగా మన గ్రామానికి కోటి. రూపాయలు ఖర్చు పెట్టడం 00 జరిగింది రూ. ఈ రెండున్నర ఏళ్ల కాలంలో గ్రామాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తామని గ్రామాన్ని  అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పంది  శశిరేఖ దనేశ్వర్, పందిస్వరూప యాదయ్య, పెద్ద మొత్తాన్ని బాలకిషన్, పూల బాలమని శ్రీను, గుండ్లమహేష్ గౌడ్,  కొమ్మిడి, శోభ నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.