ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

Published: Saturday November 26, 2022
చౌటుప్పల్ నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బోయ లింగస్వామి మాదిగ, పాల్గోని వారు మాట్లాడుతూ  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరగబోవు యుద్ధంలో భాగంగా ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో పూర్తి నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగానే మండల కన్వీనర్ బోయ లింగస్వామి అధ్వర్యంలో పంతంగిలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటిని నియమించడం జరిగింది,
పంతంగి గ్రామ శాఖ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా బోయ శ్రవణ్, ఉపాధ్యాక్షులుగా బోయ జోసెఫ్, ప్రధాన కార్యదరగా బర్కం పవన్, సహాయ కార్యదరగా బర్రె సంతోష్, బోయ పుకాశ్, కార్యదర్శిగా బోయ శివ ప్రచార కార్యదరగా బోయ అఖిల్, బోయ చందు, తూర్పింటి. వికాస్, బర్కం అభిలాష్, లు నూతనంగా ఎమ్నకోబడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కార్యకర్తలు, నాయకులు, పాల్గొన్నారు,