జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః
Published: Wednesday August 25, 2021
మధిర, ఆగష్టు 24, ప్రజాపాలన ప్రతినిధి : వికాస తరంగిణి మధిర శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మెయిన్ రోడ్ లోని వినాయకుడి గుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని దాతలు కొత్తూరు హరికృష్ణ ధర్మపత్ని నాగ స్రవంతి గార్ల కుమార్తె వాన్ మయి గ్రీ హత జన్మదినోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో నిరుపేదలకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి మధిర శాఖ అధ్యక్షులు కుంచం కృష్ణారావు కమిటీ సభ్యులు కోమటి డి శ్రీనివాస రావు నంబూరు శ్రీరామమూర్తి మహంకాళి వెంకట శ్రీనివాసరావు చెడే రామకోటేశ్వరరావు వనమా సూరి కోన జగదీష్ దాచేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: