పోడు భూములకు పట్టాలు ఇవ్వగలరు.

Published: Tuesday June 14, 2022

-ఆదివాసి కొండరెడ్ల సంఘం" 

అశ్వారావుపేట ప్రజా పాలన (ప్రతినిధి) అశ్వారావుపేట మండలం లోని గోగులపూడి లో ఆది వాసి కొండారెడ్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా నాయకులు యుదుర్గా రెడ్డి నాయకత్వంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్నా రైతులపై ఫారెస్ట్ అధికారులు కొనసాగిస్తున్న అక్రమ దాడులను నిలిపివేయాలని ఐటీడీఏ ఏ పి ఓ డేవిడ్ రాజ్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిప్పల  భద్రారెడ్డి బొల్లు సోమిరెడ్డి. ఎట్ల ధనలక్ష్మి .చిప్పల వెంకన్నబాబు చిప్పల నాగమణి .రాజిరెడ్డి.నాగిరెడ్డి.యు.పుష్ప. యట్ల పుష్ప. తిప్పల శ్రీనివాస్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.