కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు

Published: Saturday September 03, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం వినోభా నగర్ యందు జిల్లా బీజేయం ఆధ్వర్యంలో

కస్తూరిభ గాంధీ బాలికల విద్యాలయంలో సందర్శించడం జరిగింది.

కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదురకొంటున్నారు హాస్టల్లో విద్యార్థులకు కనీసం తిండి సరిగ్గా పెట్టడం లేదని, హాస్టల్లో నీటి వసతి సరిగ్గా లేదని, ఫాన్స్ సరిగాలేవంటూ తమ హాస్టల్ లో సమస్యలు వెంటనే తీర్చాలంటూ వసతులు సరిగ్గాలేవంటూ ఏడుస్తూనారు పిల్లలతో పని చేపిస్తున్నారు జ్వరం వచ్చిన పటించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు ఆఫీసర్ ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి అన్నారు

ఈ కార్యక్రమంలో

ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు నిట్టూ శ్రీశైలం

బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంతి కుమార్ ప్రధాన కార్యదర్శులు పగడాల శ్రీశైలం బూర దిలీప్ సంజీవ రెడ్డి, దిలీప్ బూడిద నర్సింహారెడ్డి దండ శ్రీశైలం రూపక్ లింగం శ్రీకాంట్, శ్రీశైలం,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.