ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి *సావిత్రి భాయ్ పూలే 192 జయంతి వేడుకలు ఘనంగా నిర్వ

Published: Saturday January 07, 2023
భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలుసామాజిక సంగ సంస్కర్త
మొట్టమొదటి  చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 192వ జయంతి
సందర్భంగా మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ మహిళా కన్వీనర్ లాల గారి మనమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మహిళా కన్వీనర్ మన్నెమ్మ మాట్లాడుతూ
మహిళలను చైతన్యవంతం చేసిన సావిత్రిబాయి పూలే  ఎంతో శ్రమించిందని ఆమెను కొనియాడారు  ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఇన్చార్జి పల్నాటి రాములు, అసెంబ్లీ మహిళా కన్వీనర్ నూకల అనిత, ఇబ్రహీంపట్నం మండల కన్వీన కంబాలపల్లి రజిని , మంచాల మండల అధ్యక్షుడు వంగల కృష్ణ ప్రసాద్, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు మచ్చ మహేందర్, సీనియర్ నాయకులు పంది వెంకటయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు,