దర్శనం చేసుకున్న డి.ఎల్పీఓ అధికారిణి కనకదుర్గ...

Published: Friday January 21, 2022

సారంగాపూర్, జనవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర దేవాలయాన్ని జగిత్యాల డి.ఎల్పిఓ‌ అధికారిణి కనుకదుర్గ స్వామిని దర్శనం చేసుకున్నారు. ఇటీవల బదిలీపై వచ్చిన కనకదుర్గను మండల రైతుబందు కన్వీనర్ కోల శ్రీనివాస్ సర్పంచ్ బొడ్డుపల్లి రాజన్న పంచాయతీ కార్యదర్శులు సంతోష్ శ్రీనివాస్ అలయ పూజారులు కైలాసం మధు రజినీకాంత్ రవి సిబ్బంది స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించారు.