పట్టణ ప్రగతి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మేల్యే, మున్సిపల్ ఛైర్మెన్
Published: Saturday June 04, 2022
జగిత్యాల, జూన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణ టవర్ వద్ద 4వ విడత పట్టణ ప్రగతి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్మెన్ భోగ శ్రావణి ప్రవీణ్. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతి స్పెషల్ ఆఫీసర్, ఆర్. డి.ఓ మాధురి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బోడ్ల జగదీష్, కప్పల శ్రీకాంత్, అనుమల్ల జయశ్రీ, కుసరి అనిల్, చుక్క నవీన్, పిట్ట ధర్మరాజు, జంబర్టీ రాజ్ కుమార్, పంబాల రామ్ కుమార్, కూతురు రాజేష్, కోరే గంగమల్లు, అల్లే గంగ సాగర్, వల్లేపు రేణుక మొగిలి, కూతురు పద్మ, కో ఆప్షన్ శ్రీనివాస్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షలు దుమాల రాజ్ కుమార్, ఓల్లెం మల్లేశం, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, బండారి నరేందర్, అరుముల్ల పవన్, కమిషనర్ స్వరూప రాణి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: