ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి * బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భ
Published: Friday April 14, 2023
యాచారం మండలం యాచారం అనుసంధాన గ్రామమైన మొగుళ్లవంపుకి చెందిన బీజేపీ యూత్ నాయకుడు చండూరి జయరాజ్, బీజేపీ 43వ బూత్ అధ్యక్షుడు నారిమల వెంకటేష్ 30మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని కండువాలు కప్పు పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో యాచారం మండల జడ్పిటిసి చిన్నళ్ల జంగమ్మ యాదయ్య మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పచ్చ బాషా, జడ్పిటిసి చిన్నోల జంగమ్మ యాదయ్య, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ తలారి మల్లేష్, సర్పంచ్ బండిమిధి కృష్ణ, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారీ, కల్లూరి శివ, కాజు మొహమ్మద్, ఐ వి ఎస్ రెడ్డి, గ్రామ జనరల్ సెక్రెటరీ అజ్మత, చిందుల సాయిలు, వెంకట్ రెడ్డి, బర్ల కృష్ణ, బోల్లంపల్లు వెంకటేష్, కందుకూరి సాయి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని కండువాలు కప్పు పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో యాచారం మండల జడ్పిటిసి చిన్నళ్ల జంగమ్మ యాదయ్య మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పచ్చ బాషా, జడ్పిటిసి చిన్నోల జంగమ్మ యాదయ్య, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ తలారి మల్లేష్, సర్పంచ్ బండిమిధి కృష్ణ, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారీ, కల్లూరి శివ, కాజు మొహమ్మద్, ఐ వి ఎస్ రెడ్డి, గ్రామ జనరల్ సెక్రెటరీ అజ్మత, చిందుల సాయిలు, వెంకట్ రెడ్డి, బర్ల కృష్ణ, బోల్లంపల్లు వెంకటేష్, కందుకూరి సాయి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: