3000 కిలోమీటర్ల మైలురాయి దాటిన షర్మిలమ్మ అక్క ఆయురారోగ్యాలతో ఉండాలని మండల పార్టీ ఆధ్వర్యంలో

Published: Friday November 04, 2022
బోనకల్, నవంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని వై ఎస్ ఆర్ టి పి  మండల నాయకులు గ్రామ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ 3000 కిలోమీటర్లు మైలురాయి దాటిన సందర్భంగా వైయస్ షర్మిలమ్మకు జగిత్యాల అర్బన్ మండల తిప్పన్నపేటలో గురువారం నాడు ప్రారంభమైన పాదయాత్ర పలాస అనంతారం ,తక్కెళ్ళపల్లి, కల్లెడ గ్రామాలలో ప్రజలకు గ్రామ నాయకులకు మండల నాయకులకు ప్రజాప్రస్థాన పాదయాత్రలో షర్మిలమ్మ తో పాటు అడుగులో అడుగు వేసిన ప్రతి తల్లికి ,ప్రతి తండ్రికి ,ప్రతి అన్నకు ,ప్రతి చెల్లికి ప్రతి ఒక్కరికి బోనకల్ మండల వైయస్సార్ టిపి అధ్యక్షులు షేక్ మౌలాలి ,డివిజన్ ఇంచార్జ్ మద్దెల ప్రసాద్, కోసూరు పుల్లయ్య, నల్లమోతు నాగేశ్వరరావు, షరీఫ్, షేక్ జానీమియా, షేక్ నాగుల్ మీరా, షేక్ నబి సాహెబ్ ,షేక్ మౌళి షేక్ , సంగాపు జగన్ మోహన్ రెడ్డి ,ముజీ నాయకులు ప్రజలు మసీదు పెద్దతో షర్మిలమ్మ ఆయురారోగ్యాలతో ధైర్యంగా ముందుకు సాగాలని మౌలాలి ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిపించడం జరిగినది.