కార్పొరేటర్ లలితా రాణి చేతుల మీదుగా అక్షరాభ్యాసం..
Published: Thursday June 23, 2022
పాలేరు 22 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం 59వ డివిజన్ దానవాయిగూడెం లో గవర్నమెంట్ స్కూల్ నందు అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన
కార్పోరేటర్ శ్రీ మతి బట్ట పోతుల లాలితా రాణి,
చేతుల మీదుగా అక్షరబ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో స్కూలు హెచ్ఎం నాగేంద్ర, ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు
Share this on your social network: