దోమ మండలం లో 24కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Published: Monday May 17, 2021
పరిగి 16, మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, దోమ మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40మందికి పరీక్షలు నిర్వహిచగా ఇందులో  24మందికి  కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక వైద్యాధికారి డా.మునీఫ్ వెల్లడిచారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్పబయటికి రాకూడదని అన్నారు సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరుమాస్కులు ధరించాలని సూచించారు.