మధిరలో హర్షం వ్యక్తం చేస్తున్న లాండ్రీ షాప్ మరియు బార్బర్ షాప్ యజమానులు

Published: Friday April 09, 2021
మధిర, ఏప్రిల్ 8, ప్రజాపాలన ప్రతినిధి : ఎనిమిదో తేదీ మనముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖర రావు ఈ రెండు రకాల షాపులకు 250 యూనిట్లు రీడింగ్ ఉచితంగా కరెంటు ఇవ్వడం వల్ల ఈ రెండు రకాల ఈ సందర్భంగా మాట్లాడుతూషాపుల దుకాణాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఇటువంటి సీఎం ఎక్కడ లేడంటూ మాలాంటి పేద వారికి ఆపద్బాంధవుడు లా సహాయం చేయటానికి ముందుకు వచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మధిరలో ఆ షాపుల యజమానులు హర్షం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో లాండ్రీ షాప్ యజమాని పెందుర్తి శ్రీనివాస్, బార్బర్ షాప్ లింగంపల్లి కృష్ణ కెసిఆర్ గారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలిపినారు