మధిర మండలం టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Tuesday December 14, 2021
మధిర డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం టి ఎన్ జీ వోస్ యూనిట్ కమిటీ ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు స్థానిక ఎం ఆర్ ఓ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎన్నికల అధికారిగా కె రాజేష్ మండల రెవెన్యూ అధికారి, టీఎన్జీవోస్ జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ అఫ్జల్ హసన్, టీఎన్జీవోస్ నాయకులు నందగిరి శ్రీను, మజీద్, జ్యోతి, కరమేసింగ్, అనుదీప్, ప్రసాద్, ఆధ్వర్యంలో "అధ్యక్షుడిగా" "జన్ను సుదర్శన్," "ఉపాధ్యక్షుడిగా" షేక్ యాకూబ్ పాషా, "కార్యదర్శిగా" ఎడ్ల మల్లారెడ్డి, "కోశాధికారిగా" గద్దల రజినీకాంత్, "జాయింట్ సెక్రెటరీ" బేరీ ధన లక్ష్మి, "ఆర్గనైజింగ్ సెక్రటరీ" కన్నేబోయిన రాంప్రసాద్, "పబ్లిక్ సెక్రెటరీ" బొడ్డు జగదీష్ కుమార్, "ఈసీ మెంబర్స్" కుమ్మరి కుంట్ల శ్రీకాంత్, పిటి కిరణ్, పద్మావతి జోత్స్నాఅసోసియేటెడ్ ప్రెసిడెంట్": వై లక్ష్మణరావు, "వైస్ ప్రెసిడెంట్స్" కే రాము, ఏ శ్రీనివాసరావు, లంకా కొండయ్య, "జాయింట్ సెక్రెటరిస్"; వి గోపాల్ రావు ఎస్ నాగేశ్వరరావు, "స్పోర్ట్స్ సెక్రెటరీ": డి కమల, "ఆఫీస్ సెక్రెటరీ": టి రోజా లను పూర్తి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికైన నూతన కార్యవర్గానికి జిల్లా కమిటీ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మధిర మండల యూనిట్ అధ్యక్షుడు సుదర్శన్  మాట్లాడుతూ సంఘమును బలోపేతం చేయడం నా వంతు కృషి చేస్తానని తెలిపారు