ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి *ఏ ఐ టి యు సి ఇండస్ట్రీ యల్ నూతన కమిటీ అధ్య

Published: Tuesday November 08, 2022

 ఏ ఐ టి యు సి రంగారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్ కమిటీ మూడవ మహాసభ లక్ష్మీ గార్డెన్ తుక్కుగూడ లో నిర్వహించడం జరిగింది. మహాసభ కి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి చంద్రయ్య  జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య , జిల్లా అధ్యక్షులు పానుగంటి పర్వతాలు, జిల్లా ఉపాధ్యక్షుడు బి దత్తు నాయక్ శ్రీను జంగయ్య జైపాల్ రెడ్డి చందు యాదవ్ సత్యనారాయణ,రాజు దేవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు, నూతన కమిటీ అధ్యక్షులుగా పానుగంటి పర్వతాలు, ప్రధాన కార్యదర్శిగా బి. దత్తు నాయక్ 11 మంది ఆఫీస్ బేరర్స్ 33 మంది కమిటీ సభ్యులను ఎన్నిక చేయడం జరిగింది*