విద్యుత్ తీగలు తెగి ఏడు పాడి గేదెలు దుర్మరణం..

Published: Monday June 28, 2021
పాలేరు, జూన్ 27, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లి లో విద్యుత్తు తీగలు తెగి 7 పాడి గెదలు మృతి సంపీడి నాగరాజు తాళ్లపల్లి ప్రకాష్ బొడ్డ శ్రీను కురిపాటి ప్రసాదుకు చెందిన గెదలు మృతి.. ఎస్సి ఎస్ టి. కులాలకి చెందిన నిరుపేదలకు కుటుంబాలకు చెందిన ఈపాడి గేదెలకు తగు నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసింది గా కోరనైనది