సారపాక రాజీవ్ నగర్ ,గాంధీ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ యువజన కమిటీలు ఎన్నిక. బూర్గంపాడు ( ప్రజా పాల
Published: Monday November 28, 2022
ప్రభుత్వ విప్ మరియు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారి ఆదేశానుసారం ఈరోజు సారపాక టౌన్ లో గల ఒడియా క్యాంప్, విజయనగరం ఎస్సీ కాలనీ, విజయనగరం తండా, పాత సారపాక లో యువజన కమిటీలు టిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ యువజన విభాగం అధ్యక్షుడు సోము లక్ష్మీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బూర్గం పహాడ్ మండల యూత్ ఇంచార్జ్ హర్షనాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత , బిఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి , మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ పాల్గొని యువతకు పలు సూచనలు చేశారు మరియు నూతనంగా ఎన్నికైన కమిటీల కి శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచంద్రరావు, మండల యూత్ అధ్యక్షులు గోనెల నాని, జనరల్ సెక్రెటరీ ఎడమకంటి సుధాకర్ రెడ్డి ,ఉపాధ్యక్షులు జయచంద్ర, ఖాదర్, సారపాక టౌన్ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాల శ్రీహరి, జనరల్ సెక్రెటరీ తిరుపతి ఏసుబు, సారపాక టౌన్ యూత్ జనరల్ సెక్రెటరీ భూక్య చిరంజీవి, ఉపాధ్యక్షులు పవన్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బానోత్ శ్రీను, అరుణ్ ప్రసాద్, కౌలూరి వీరయ్య, పంగి సురేష్, మిల్లర్ సురేష్, ఈశ్వర్,మూడ్ మణి,భూక్య కృష్ణ, దారా నరసింహారావు, రంజిత్, దాసు, కార్తీక్, ఆయా కాలనీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: