తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం

Published: Saturday March 04, 2023

పెంచిన గ్యాస్ ధరలకు నిరాశనగ తాండూరు నియోజకవర్గం లో నిరాశన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుందని గ్యాస్ ధరలను నిత్యవసర రోజు రోజుకు పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో తాండూర్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు, తాండూరు పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు నయుం, ధర్నా కార్యక్రమాన్ని తాండ్రు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర చేశారు. అదేవిధంగా బషీరాబాద్ మండలంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి , భారతీయ రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు రాము నాయక పెద్దముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో ఎంపీపీ అధ్యక్షులు అనురాధ ,చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తాను శాసన బ్లూ సభ్యులు రోహిత్ రెడ్డి నాయకులు కార్యకర్తలు శుక్రవారం రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు .ధర  పెంచి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ధర్నా క్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.