మిలీనియం పాఠశాలలో ఘనంగా ఫ్రూట్ ఫెస్టివల్ కార్యక్రమం

Published: Tuesday March 07, 2023
మధిర మార్చి 6 ప్రజా పాలన ప్రతినిధి: మధిర పట్టణంలోని మిలీనియం టాలెంట్ స్కూల్ నందు సోమవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాధినేని రాజేశ్వరి ఆధ్వర్యంలో ఫ్రూట్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధిర మండల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థినీ విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నం చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొ