ముఖ్య కార్యకర్తలకు సమావేశానికి హాజరైన డిప్యూటీ రాష్ట ప్రధాన కార్యదర్శి మేయర్ ఇబ్రహీం శేఖర్

Published: Monday July 18, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి. 

ఆదిభ‌ట్ల మున్సిపాలిటీ ప‌రిధి బొంగ్లూరులోని హ‌ర్షిత‌ కన్వెన్ష‌న్ హాల్‌లో బీఎస్పీ ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ  కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బ‌డంగ్‌పేట డిప్యూటీ మేయ‌ర్ ఇబ్రాం శేఖ‌ర్  మాట్లాడుతూ రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఎస్పీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కందికంటి విజ‌య్‌కుమార్ , జిల్లా ఇన్‌చార్జ్ గ్యార జ‌గ‌న్ , జిల్లా అధ్య‌క్షులు లింగం స్వేరో , జిల్లా ఈసీ మెంబ‌ర్ చెరుకూరి రాజు , జిల్లా మ‌హిళా కో క‌న్వీన‌ర్ శాంత , అసెంబ్లీ అధ్య‌క్షులు గ్యార మ‌ల్లేశ్ , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బొల్ల గ‌ణేష్ , కంబాల‌ప‌ల్లి ర‌జ‌ని , మంతాపురం లోకేష్ ద‌ర్జి , తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ అధ్య‌క్షుడు వ‌ద్దిగ‌ళ్ల బాబు గారు, మేత‌రి కుమార్ , య‌డ‌వ‌ల్లి శ్యామ్ , జంతుక సైదులు , పట్నం ర‌మేష్‌కురుమ గారు, యంజాల ప్ర‌హ్లాద్ , గుండె శ్రీ‌నివాస్ గారు, బంగారి మైస‌య్య , పెద్ద ముత్త‌ని గ‌ణేష్ గారు త‌దిత‌రులు పాల్గొన్నారు.