ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి *బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు సిపిఎం పార్ట

Published: Tuesday December 20, 2022
ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని  పోరాటం చేస్తున్న  సిపిఎం పార్టీకి ఆకర్షితులైన  మంతన్ గౌరెల్లి  గ్రామానికి చెందిన    టిఆర్ఎస్ పార్టీకి చెందిన  25 కుటుంబాలు  సిపిఎం   పార్టీలో చేరిక
యాచారం పార్టీ ఆఫీసులో  వీరికి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బి మధుసూదన్ రెడ్డి   జిల్లా కమిటీ సభ్యులు  పి అంజయ్య  మండల కార్యదర్శి ఏ నర్సింహా  మండల  కార్యదర్శివర్గ సభ్యులు  చందు నాయక్, మండల కమిటీ సభ్యులు  కే తావు నాయక్ గార్లు శాలువలు కప్పి  వాటిలోకి ఆహ్వానించినారు
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ  ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు అసైన్మెంట్ కమిటీల ద్వారా   వందలాది ఎకరాల భూములు   పేదలకు పంచిన చరిత్ర  ఎర్రజెండాకుంది . అప్పట్లో సాధించినటువంటి భూములకు ధరణి వచ్చిన తర్వాత ప్రభుత్వ అసైన్మెంట్ భూములకు నేటికీ ధరణి పాసుబుక్కులు రాకపోవడం దుర్మార్గం భవిష్యత్తులో ఎర్ర జెండా నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి  భూ సమస్యలు పరిష్కరించుకోవాలి

       పార్టీలో చేరిన వారిలో
1. S చంద్రం 2 ఎడ్ల లక్ష్మయ్య 3. లాలు.4. జి మల్లయ్య.5. గాoస్య  .6. ఎం నర్సింహా.7. సిలిమ.8. సుగుణ.9. రాము.10. S కృష్ణ   11. బి దశరథ.12 గంస్య  13. సక్రు.14. సామ.15. భాస్కర్.16 బిచ్చ.17 ఖాలు .18 చిన్న .19. సేవ .20. గోపాల్ 22. శ్రీకాంతు. 23. శ్రీను.24 బాలు . 25. J పంతు.  గ్రామ పార్టీ నాయకులు . దేవుజీ తదితరులు వున్నారు.,