జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పలువురు పరామర్శ
Published: Tuesday December 14, 2021
మధిర డిసెంబ 12 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో5 67 వార్డు పరిధిలో మడుపల్లి లో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తోగరు శ్రీ నాగ వేణు ఇటీవల వివాహం జరగడంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం సంగు కొండ అనారోగ్యంతో ఉండడంతో వారిని పరామర్శించారు అనంతరం బజ్జీల శీను తండ్రి గారు అస్వస్థత ఉండటంతో వారిని పరామర్శించారు పగడాల సంగయ్య గారు ఇటీవల మరణించటంతో వారి దశదినకర్మ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కనుమూరు వెంకటేశ్వరావు అప్పారావు ఓంకార్ వెంకట రెడ్డి మేడికొండ కిరణ్ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.
Share this on your social network: