నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు.
Published: Monday September 26, 2022
ప్రజా పాలన ప్రతినిధి. మహబూబ్నగర్ జిల్లా నవాబు పేట్ మండల కేంద్రంలో కాకర్లపాడు గ్రామంలో పర్వతాపూర్ మైసమ్మ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు పలు గ్రామాల ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటారు ఈ సందర్భంగా చైర్మన్ పాశం గోపాల్. ఈవో. నరసింహులు మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అతిథులుగా ఆప్కారి శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎంపీ శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. పాల్గొంటారని అన్నారు.
Share this on your social network: