నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు.

Published: Monday September 26, 2022

ప్రజా పాలన ప్రతినిధి. మహబూబ్నగర్ జిల్లా  నవాబు పేట్  మండల కేంద్రంలో కాకర్లపాడు  గ్రామంలో  పర్వతాపూర్ మైసమ్మ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు పలు గ్రామాల ప్రజలు   అమ్మవారికి  ప్రత్యేక  పూజలు  చేసి నవరాత్రి  ఉత్సవాలలో  పాల్గొంటారు ఈ సందర్భంగా చైర్మన్ పాశం గోపాల్. ఈవో. నరసింహులు మాట్లాడుతూ  భక్తులు అధిక సంఖ్యలో  నవరాత్రి   ఉత్సవాలలో పాల్గొనాలని  కోరారు  ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి  అతిథులుగా  ఆప్కారి శాఖామంత్రి  శ్రీనివాస్ గౌడ్. ఎంపీ శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. పాల్గొంటారని అన్నారు.