శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు

Published: Wednesday August 11, 2021
మధిర, ఆగష్టు 10, ప్రజాపాలన ప్రతినిధి : జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము మధిర. మధిర భక్త మహా జనులకు తెలియజేయునది. 9-8-21 శ్రావణమాసం ప్రారంభమగును.. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున రాజ్యలక్ష్మి అమ్మవారికి ఉదయం 7 గంటలకు తిరుమంజనం జరుగును 8 గంటలకు సహస్ర కుంకుమార్చన జరుగును.. 11-8-21 తేదీన బుధవారం గోదాదేవి తిరునక్షత్రం కావున ఉదయం గోదాదేవికి 7 గంటలకు తిరుమంజనం జరుగును. 8 గంటలకు సహస్రనామార్చన జరుగును. 30-8-21 సోమవారం రోజున కృష్ణాష్టమి జరపబడును. ఒక సంవత్సరంలో జరుగు అన్ని కార్యక్రమాలకు కలిపి 2116 రూపాయలుగా నిర్ణయించడమైనది.. ఇట్లు దేవాలయ కమిటీ మధిర. సీతారామచంద్ర స్వామి దేవస్థానం, దొడ్డ మురళీకృష్ణ, ఆలయ చైర్మన్, 9346445220.