శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు
Published: Wednesday August 11, 2021
మధిర, ఆగష్టు 10, ప్రజాపాలన ప్రతినిధి : జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము మధిర. మధిర భక్త మహా జనులకు తెలియజేయునది. 9-8-21 శ్రావణమాసం ప్రారంభమగును.. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున రాజ్యలక్ష్మి అమ్మవారికి ఉదయం 7 గంటలకు తిరుమంజనం జరుగును 8 గంటలకు సహస్ర కుంకుమార్చన జరుగును.. 11-8-21 తేదీన బుధవారం గోదాదేవి తిరునక్షత్రం కావున ఉదయం గోదాదేవికి 7 గంటలకు తిరుమంజనం జరుగును. 8 గంటలకు సహస్రనామార్చన జరుగును. 30-8-21 సోమవారం రోజున కృష్ణాష్టమి జరపబడును. ఒక సంవత్సరంలో జరుగు అన్ని కార్యక్రమాలకు కలిపి 2116 రూపాయలుగా నిర్ణయించడమైనది.. ఇట్లు దేవాలయ కమిటీ మధిర. సీతారామచంద్ర స్వామి దేవస్థానం, దొడ్డ మురళీకృష్ణ, ఆలయ చైర్మన్, 9346445220.
Share this on your social network: