రోడ్డు విస్తీర్ణతలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలి సిపిఎం డిమాండ్
Published: Thursday September 08, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8ప్రజాపాలన ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని పోల్కంపల్లీ గ్రామంలో రోడ్డు పనులు వేగవంతంగా సాగుతున్న సమయంలోనే ఆకడున్న ప్రజలు ఏళ్లు తరబాడిగా ఇండ్లు కతుకున్న వారి కుటుంబ సభ్యులతో ఏకడపోవలి సీపీఎం పార్టీ గ్రామ కార్యదర్శి నారిసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రోడ్డు విస్తణలో ఇండ్లు పోహినవరికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు, లేదంటే డబల్ బెడ్ రూమ్ నిర్మించాలని ప్రభుత్వం అధికారులకు సూచించారు, ఎలాంటి నోటీసులు లేకుండా ఇల్లు కూల్చేచేయడం ఎంతవరకు సమంజసం అని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు జగన్ గ్రామ నాయకులు ఉస్మాన్ యాదయ్య స్వామి బాలరాజ్ కర్ణాకర్ రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు జగన్ గ్రామ నాయకులు ఉస్మాన్ యాదయ్య స్వామి బాలరాజ్ కర్ణాకర్ రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: