హైదరాబాద్ 29 జులై ప్రజాపాలన: పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజ
Published: Saturday July 30, 2022
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద నాగల్ గిద్ద మండలం లో మంజూరైన బిటి రోడ్లు మరియు నిర్మాణంలో ఉన్న మోర్గి బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలను పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం లు మన ఊరు మన బడి, రెండు పడక గదుల ఇల్లు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Share this on your social network: