ప్రజాభివృద్ధే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండాల పర్యటన. (ప్రజా పాలన.)

Published: Thursday November 03, 2022
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శెట్టిపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు పార్టీ లకు చెందిన నాయకులను అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా వారి స్వగృహమునకు వెళ్లి పరామర్శించి & శెట్టిపల్లి గ్రామ ప్రజలకు గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం కొరకు స్థానిక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల  బిఆర్ఎస్  పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్,నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు లంకెల రమేష్,అశ్వాపురం మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,శెట్టిపల్లి ఉప సర్పంచ్ జనగాం శ్రీనివాసరావు ,నాయకులు వట్టం రవి,రెడ్డి గారు,బండారి రాజు,గాడుదల సైదులు,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..