బారి వర్షంతో పొలంలోకి పొగిపొర్లిన వరదనీరు
Published: Monday July 26, 2021
కయ్యలు ఇసుక మేటలు కొట్టుకు పోయిన పొలం
మల్లాపూర్, జూలై 25 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో బోడ లక్ష్మీ నర్సయ్య పొలం బారి వర్షాల వరద నీటితో పొలం కొట్టుకుపోయి పొలంలో కయ్యలు ఇసుక మెటలు మిగిలాయి. వ్యవసాయ బావి ఇసుక మరియు మట్టితో నిండిపోయి పంపు మోటారు కూడా కాలిపోయింది. సదరు రైతు ప్రభుత్వ సహాయం కోసం ఎదిరిచూస్తున్నారు.
Share this on your social network: