ఇబ్రహీంపట్నం జూన్ తేది 22 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Thursday June 23, 2022
డ్వాక్రా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి*
 
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల కేంద్రంలో డ్వాక్రా భవన నిర్మాణానికి జిల్లాపరిషత్ నిధుల నుండి ఐదు లక్షల రూపాయలకు  సంబంధించిన ప్రోసిడింగ్ ను అందజేసిన మంచాల మండల జెడ్పీటీసీ *మర్రి నిత్య నిరంజన్ రెడ్డి గారు* ,,,ఈ కార్యక్రమంలో మంచాల ఎంపీటీసీ & మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు ఏడ్మా నరేందర రెడ్డి,గ్రామ పెద్దలు  వీరప్ప,మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగం గౌడ్, సురేష్ పాల్గొన్నారు.