మర్పల్లి మండలంలో టియుడబ్ల్యూజె ఐజెయు సభ్యత్వ నమోదు
Published: Thursday September 23, 2021
వికారాబాద్ బ్యూరో 22 సెప్టెంబర్ ప్రజాపాలన : మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం టియుడబ్ల్యూజె-ఐజెయు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రమణ, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నర్సిములు, వికారాబాద్ నియోజకవర్గ కార్యదర్శి జాక వెంకటేష్, కోశాధికారి మహేష్, సీనీయర్ నాయకులు మల్లేష్, రాములు, నర్సిములు, ప్రశాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: