మర్పల్లి మండలంలో టియుడబ్ల్యూజె ఐజెయు సభ్యత్వ నమోదు

Published: Thursday September 23, 2021
వికారాబాద్ బ్యూరో 22 సెప్టెంబర్ ప్రజాపాలన : మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం టియుడబ్ల్యూజె-ఐజెయు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రమణ, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నర్సిములు, వికారాబాద్ నియోజకవర్గ కార్యదర్శి జాక వెంకటేష్, కోశాధికారి మహేష్, సీనీయర్ నాయకులు మల్లేష్, రాములు, నర్సిములు, ప్రశాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.