కాక ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించిన హరీష్ గౌడ్

Published: Friday September 23, 2022

బెల్లంపల్లి సెప్టెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన కుటుంబ పెద్ద  వేల్పుల రాజం  ఇటీవల మతిస్థిమితం కోల్పోవడంతో ఇద్దరూ ఆడ పిల్లలు  ఉండి   కుటుంబ పోషణ కష్టం కావడంతో  విషయాన్ని మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కాకా ఫౌండేషన్ అధ్యక్షులు వివేక్ కి తెలియజేయగా,  మందుల ఖర్చులకోసం ఆర్థిక సహాయాన్ని అందించారాని భాజపా నాయకులు బొమ్మెన హరీష్ గౌడ్ తెలిపారు.