*ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు* *జగ్జీవన్ రామ్ జీవితం దేశసేవకే అంకితం* *కాంగ్రెస్ పార

Published: Thursday April 06, 2023

చేవెళ్ల ఏప్రిల్ 5, (ప్రజాపాలన):-

ఆటడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలో మరువలేనివని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు సున్నపు వసంతం* అన్నారు.

 చేవెళ్ల మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ సున్నపు వసంతం నాయకుడు *కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, చేవెళ్ల ఎంపీటీసీ సభ్యుడు గుండాల రాములు,పాల్గొని,
మాట్లాడుతూ,
బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి వలుడుడని   స్వతంత్ర సమరయోధుడు, గొప్ప రాజకీయవేత్త రాజకీయ గోవిందుడు, తన జీవితకాలంలో 50 సంవత్సరాలు దేశ ప్రజల కోసమే అంకితం చేశాడు అని అన్నారు.  కార్యక్రమంలోచేవెళ్ల గ్రామ ఉపసర్పంచ్ గంగి యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు జుక్కన్న గారి శ్రీకాంత్ రెడ్డి, జగ్జీవన్ రామ్ యువజన సంఘం నాయకులు పొట్ట రామకృష్ణ, కొజ్జంకి వెంకటయ్య, బొప్పే శ్రీనివాస్, గుద్దేనిల్ల పెంటయ్య, పోట్ట నరసింహులు, కుమ్మరి వెంకటయ్య చాకలి నారాయణ* తదితరులు పాల్గొన్నారు.