భారత చరిత్రలోనే రాజ్యాంగ ప్రచురణకర్త గా నిలిచిన మహానుభావుడి 65వ వర్ధంతి ఘనంగా నివాళులు
Published: Tuesday December 07, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 6 ప్రజాపాలన ప్రతినిధి : దళిత బహుజన వర్గాల అభివృద్ధికి అభ్యున్నతికి కృషిచేసిన మహనీయులు భారత రాజ్యాంగం రూపకర్త భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్రెడ్డి ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్ వార్డు సభ్యులు వెంకటేష్ శివ కుమార్ సద్దాం స్వప్న సురేష్ మమతా మల్లేష్ పిఎసిఎస్ డైరెక్టర్ కొంగర జనార్ధన్ రెడ్డి మాజీ ఎంపిటిసి లాలగారి శ్రీకాంత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు సలాం గ్రామ పెద్దలు సాతిరిఎల్లేష్ కొల్లోజు జంగాచారి, సాతిరిశంకర్, వెంకటేష్ పంబలదాసు, షాకీర్, ఆడెపురమేష్, ప్రవీణ్, నరాశిమ్మ, పొలమోని రాజు, మద్దెల బాలరాజు, దూసరి రాజు, దండ వెంకన్న, రాయుడు, శివ, రాజు, బుగ్గరములు, బురశివ, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: