అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అయ్యప్ప భక్తులు

Published: Saturday December 31, 2022
జన్నారం, డిసెంబర్ 30, ప్రజాపాలన: మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అయ్యప్ప భక్తులు తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి
జన్నారం మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఐటీడీఎ కార్యాలయంలో పనిచేస్తున్న భూషణ్ పడిపూజ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఐటిడిఎఫ్బి ఓ వరుణ్ రెడ్డి పూజలో పాల్గొని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వరుణ్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, తదితరులు పాల్గొన్నారు.