రాజ్యసభ సభ్యుడి ని కలసిన జడ్పీటీసీ
Published: Wednesday December 29, 2021
జన్నారం రూరల్, డిసెంబర్ 28, ప్రజాపాలన : రాష్ర్టా రాజధానిలో రాజ్యాసభ సభ్యుడు ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ను జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ మంగళవారం హైదరాబాద్ లో కలిశారు, ఈ సందర్భంగా మండల సమస్యలను ఎంపి దృష్టికి తీసుకెళ్ళళి నట్లు తెలిపారు. అదేవిధంగా పలు సమస్యల పరిష్కారానికి అయన హామి ఇచ్చారని, మండలంలో మెుక్కలు విరివిగా నాటి, పచ్చదనం పెంపుపై కృషి పెట్టాలని చుచించినట్లు జడ్పీటీసీ తెలిపారు.
Share this on your social network: