రాజ్యసభ సభ్యుడి ని కలసిన జడ్పీటీసీ

Published: Wednesday December 29, 2021
జన్నారం రూరల్, డిసెంబర్ 28, ప్రజాపాలన : రాష్ర్టా రాజధానిలో రాజ్యాసభ సభ్యుడు ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ను జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ మంగళవారం హైదరాబాద్ లో కలిశారు, ఈ సందర్భంగా మండల సమస్యలను ఎంపి దృష్టికి తీసుకెళ్ళళి నట్లు తెలిపారు. అదేవిధంగా పలు సమస్యల పరిష్కారానికి అయన హామి ఇచ్చారని, మండలంలో మెుక్కలు విరివిగా నాటి, పచ్చదనం పెంపుపై కృషి పెట్టాలని చుచించినట్లు జడ్పీటీసీ తెలిపారు.