మహిళలకు కు తడి చెత్త పొడి చెత్త అవగాహన కల్పిస్తున్న వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి

Published: Wednesday March 23, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో ఎనిమిదో వార్డులో మహిళలకు తడి చెత్త పొడి చెత్త ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలియజేస్తున్న ఆకుల యాదగిరి వ్యర్థ పదార్థాలను ఒకపక్క మరోపక్క పొడి పదార్థాలను వేరు చేసినట్టయితే ఎరువుగా మార్చే ఈ విధంగా ఉపయోగపడుతుందని ఏ లాంటి దుర్వాసన గురికాకూడదు అని బుట్టల పంపిణీ కార్యక్రమం మహిళలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి బుట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూరంపల్లి రమ్య తదితరులు మహిళలు పాల్గొన్నారు.