ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి *పేదల పెన్నిధి కేసీఆర్ పాలనలో ఆపద్బాంధవుడు మన
Published: Saturday January 07, 2023
నాగంపల్లి గ్రామానికి చెందిన నిట్టు. మల్లయ్య అనారోగ్యంతో కొన్ని రోజుల నుండి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారి ఆపరేషన్ కోసం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఎల్ఓసి ఈరోజు వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షులు పి.కృపేష్ . బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ బుగ్గ రాములు పోల్కంపల్లి ఎంపీటీసీ మంగ రవీందర్ నాయకులు మంద సురేష్ నగన్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఏదుల అంజయ్య ప్రధాన కార్యదర్శి ఎన్ ఐలయ్య బివైఎఫ్ నాయకులు ఎస్ ప్రేమ్ కుమార్ ఎండి రియాజ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: