జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరైన కోరుట్ల బీజేపీ నాయకులు

Published: Monday December 13, 2021

కోరుట్ల, డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం మేడిపల్లి మండలంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కోరుట్ల పట్టణం నుండి బీజేపీ నాయకులు మడవేని నరేష్, బీజెపీ నాయకులు హాజరైనారు.