గరుడ జాతీయ పురస్కారం అవార్డు ------చిట్టెంపెల్లి శ్రీనివాసరావు

Published: Monday November 14, 2022

చౌటుప్పల్, నవంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామ ఎంపీటీసీ చిట్టెంపెల్లి శ్రీనివాసరావుకి గరుడ జాతీయ పురస్కారం అవార్డు ఇచ్చి సన్మానం చేశారు తెలంగాణ రాష్ట్రంలో గరుడ జాతీయ పురస్కారం వారు రాజకీయరంగంలో వ్యవసాయ రంగంలో సేవా రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి ప్రతి సంవత్సరము అవార్డు ఇస్ ఉంటారు ఈ సంవత్సరము మల్కాపురం ఎంపీటీసీ చిట్టెంపెల్లి శ్రీనివాసరావుకి రాజకీయరంగంలో మరియు వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందించిన గాను ఈ సంవత్సరము గరుడ జాతీయ పురస్కారము హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆదర్శ్ కళాభవనంలో పురస్కారం అందించి సన్మానం చేశారు ఈ పురస్కారం అందించినందుకు శ్రీనివాస్ గరుడ జాతీయ పురస్కారం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అవార్డు రావడానికి సహకరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు,