గ్రామాల్లో కొనసాగుతున్న టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు

Published: Wednesday February 24, 2021

వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండలంలోని సంగెం, అక్కంపల్లి, వలిగొండ, గోకారం, దుప్పల్లి, వేములకొండ గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సభ్యత్వాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయిటిపాముల సత్యనారాయణ, ఎడవెల్లి శాంతికుమార్, ఎమ్మె లింగస్వామి, ఆకుల వెంకన్న, బొడ బాలయ్య, సాయిని నాగేష్, వరికుప్పల మల్లేష్, బాలయ్య, మంద నర్సింహ, గుడిసె నర్సింహ, ఎర్ర శ్రీకాంత్, నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.